మూడో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు రాజ్కోట్కు చేరుకుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో (Ind vs Aus U19 World Cup 2024) ఆసీస్ (Australia ) చేతిలో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది. వరల్డ్ కప్ అంటే ఆసీస్ దే కప్ అని మరోసారి అంత మాట్లాడుకునేలా జరిగింది. టీమ్ ఇండియా ఫై ఆసీస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్, 2005 వరల్డ్ కప్ ఫైన
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను మరోసారి సెలక్టర్లు పట్టించుకోలేదు. జాతీయ జట్టుకు దూరమైన చాలారోజులైనా సొంతగడ్డపై సిరీస్ లో తనను పరిగణలోకి తీసుకుంటారని ఉమే
సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ టైటిల్ ను వరుసగా రెండోసారి సన్ రైజర్స్ గెలవడంతో కావ్యా పాప సంబరాలు అంబరాన్నంటాయి.ఈ విజయం నేపథ్యంలో కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ కన్నా కావ్య పాపనే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
22 జనవరి 2024న అయోధ్యలో జరిగిన రాంలాలా ప్రాణ్ ప్రతిష్ఠ (Ram Mandir in Ayodhya)లో చాలా మంది భారతీయ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. అయితే భారత క్రికెటర్లకే కాదు విదేశీ క్రికెటర్లకు కూడా రాముడిపై భక్తి ఉంది.
అండర్ 19 ప్రపంచకప్ (U-19 World Cup 2024) అంటేనే భారత్ డామినేషన్ కు కేరాఫ్ అడ్రస్. ఈ మెగా టోర్నీ నుంచే గతంలో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు.