మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
తీవ్రతుఫాను మైచాంగ్ (Cyclone Michaung) నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉంది. మధ్యాహ్నం లోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
మిచాంగ్ తుఫాను (Cyclone Michaung) బీభత్సం దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తోంది. చెన్నైలో భారీ వర్షాలు బలమైన గాలులకు సంబంధించిన సంఘటనలలో కనీసం ఐదుగురు మరణించారు.
మిచాంగ్ తుఫాన్ ఏపీపై తీవ్ర ప్రభావం చూపబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు.
రాష్ట్రంపై మిచౌంగ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు
మిచౌంగ్ తుపాను కారణంగా శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తిరుపతి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది.
సైక్లోనిక్ తుఫాను 'బిపార్జోయ్' (Cyclone Biparjoy) గుజరాత్లోని కచ్, సౌరాష్ట్రను తాకిన తర్వాత కొంత బలహీనపడింది. గుజరాత్ తీర ప్రాంతాలకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత బిపార్జోయ్ తీవ్రత 'చాలా తీవ్రమైన' నుండి 'తీవ్రమైన' వర్గానికి తగ్గింది.
గుజరాత్ తీరం వైపు కదులుతున్న బిపార్జోయ్ తుపాను (Powerful Cyclone Biparjoy) అత్యంత ప్రమాదకర రూపం దాల్చింది. ఈ సాయంత్రం కచ్లోని జఖౌ వద్ద తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. దీని ప్రభావంతో భారీ విధ్వంసం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గురువారం అర్థరాత్రి గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాలను బిపార్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) తాకనుంది. ఈ తుఫాన్ ఖచ్చితంగా కొద్దిగా బలహీనపడింది.
బైపార్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) నేపథ్యంలో గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించారు. అరేబియా సముద్రం నుంచి వస్తున్న బైపార్జోయ్ తుఫాను (Cyclone Biparjoy) మరికొద్ది రోజుల్లో గుజరాత్ తీరాన్ని తాకే ప్రమాదం ఉంది.
బిపార్జోయ్ (Biparjoy) తుఫాను భారతదేశ తీరాన్ని చేరుకోవడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. అయితే ఇది ఇప్పటికే తన బలీయమైన రూపాన్ని చూపుతోంది. ముంబై నుంచి కేరళ తీరం వరకు సముద్రంలో ఈదురు గాలులు ఎగసిపడుతున్నాయి.
రానున్న 4 గంటల్లో బిపార్జోయ్ తీవ్ర తుఫాను (Cyclone Biparjoy)గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 15 నాటికి ఇది తుఫానుగా ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది.
అరేబియా సముద్రంలో తలెత్తుతున్న 'అత్యంత తీవ్ర' తుపాను 'బిపార్జోయ్' వేగం మరో మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ తుఫాను వాయువ్య-వాయువ్య దిశగా కదులుతున్నందున భారత తీరానికి దూరంగా ఉంటుంది.
బీహార్ లో ఆదివారం అర్థరాత్రి తుఫాను కారణంగా సుల్తాన్గంజ్-జమాల్పూర్ మధ్య విద్యుత్ తీగ తెగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండటంతో ఎండకాలం కాస్త వానాకాలంగా మారిపోయింది. వానాకాలం ముందే వచ్చేసిందా విధంగా వాతావరణం మారిపోయింది.