మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
ఆచార్య ప్రమోద్ కృష్ణన్పై కాంగ్రెస్ వేటు వేసింది. 6 ఏళ్లుగా తనని బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 6 ఏళ్ళు కాదని 14 ఏళ్ళు బహిష్కరించాలని ఆయన కాంగ్రెస్ పార్టీని అభ్యర్ధించారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. పొత్తులపై బీజేపీ అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారం నడుస్తుంది. మొన్నటి వరకు టిడిపి – జనసేన మాత్రమే కూటమి గా ప్రజల్లోకి వెళ్లబోతుందని భావించారు..కానీ ఇప్పుడు బిజెపి కూడా పొత్తులో భాగం కాబోతుంది. ఇప్పటికే బిజెపి పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు ను ఢిల్లీకి పిలిపించుకొని పొత్తుల ఫై […]
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు వివరాలు వెలుగులోకి వచ్చాయి.
భారత ప్రభుత్వం ఐదుగురికి భారతరత్న (Bharat Ratna) అవార్డును ప్రకటించింది.
BJP - TDP - YCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పోషించబోయే పాత్ర ఏమిటి ?
2024 లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీని అధికారంలోకి తీసుకురావాలని, బీజేపీ (Overseas Friends Of BJP)కి రికార్డు స్థాయిలో 400 సీట్లు సాధించడంలో సహాయపడాలని అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , బీజేపీ అగ్రనాయకత్వం మధ్య బుధవారం న్యూఢిల్లీలో జరిగిన చర్చల ఫలితాలపై మాజీ ఎంపీ సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు
టీడీపీ బలహీనంగా ఉందని, చంద్రబాబు తాను ఎన్నోసార్లు తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతకైనా తెగించవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
పార్లమెంటులో సమావేశంలో ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మన్మోహన్ జీతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చని,
ఇన్నాళ్లూ బీజేపీతో దోస్తీ కట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట మార్చుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా సీఎం జగన్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన మద్దతు ఎవరికనేది తెలియాలంటే
బిజెపి (BJP) లో ఈటెల (Etela) చేరిక తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) ను తగ్గించారని..కాదు కాదు తగ్గించేలా చేసారని ఇప్పటికే చాలామంది బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటుంటారు. ఈటల తనకంటూ పార్టీ లో గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం వద్ద సంజయ్ గ్రాఫ్ పడిపోయేలా చేసాడని..ఆఖరికి రాష్ట్ర అద్యక్ష పదవి పోవడానికి కూడా ఓ కారణం ఈటెలే అని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ పరిణామాలతో బండి సంజయ్ – ఈటెల మధ్య వార్ […]
RLD - BJP : ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.